ఇటీవల అమిత్ షా అహ్మదాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్లోని వెజల్పూర్ పరిధిలో అమిత్ షా ఓ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించేందుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు అక్కడ కఠిన ఆంక్షలు విధించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆ కాలనీ ప్రజలంతా కిటికీలు, తలుపులు మూసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కాలనీలో అనౌన్స్మెంట్ చేశారు. ఓ సర్క్యూలర్ కూడా జారీ చేశారు. 300 […]
from Indian News Websites https://ift.tt/2U2H5dS
via IFTTT
Post a Comment
Post a Comment