కరోనా కాలం. ఏది నిజమో..ఏది అబద్ధమో తెలుసుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది. ఇప్పుడు పోస్టాఫీసుల దగ్గర జనం భారీగా క్యూ కడుతున్నారు. కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్ల కోసం అభిమానులు క్యూ కట్టినట్లు కడుతున్నారు. తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలిచి ఉంటున్నారు. పోస్టాఫీసుల్లో జీరో అకౌంట్స్ రద్దీ పెరిగిపోయింది. ఎవరు చెప్పారో తెలియదు. ఎవరో ప్రచారం చేశారో తెలియదు. జనాలు మాత్రం పోస్టాఫీసులకు క్యూలు కడుతున్నారు. జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తే […]
from Indian News Websites https://ift.tt/3lwzDQg
via IFTTT
Post a Comment
Post a Comment