నాన్నా..నీ అడుగుజాడల్లోనే..! https://ift.tt/eA8V8J

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్​ రాజశేఖర్​రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు వైఎస్​ సేవలను గుర్తుచేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలతో వైఎస్​ఆర్​ పేద ప్రజల గుండెల్లో ఇప్పటికీ బతికే ఉన్నారని పలువురు నేతలు ట్వీట్ చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్​ కార్యకర్తలు, ఏపీకి చెందిన వైఎస్సార్​సీపీ, కాంగ్రెస్​ కార్యకర్తలు మహానేతకు నివాళి అర్పించారు. వైఎస్ విజయమ్మ, షర్మిల ఇడుపుల పాయలోని వైఎస్​ ఆర్​ ఘాట్​ […]

from Indian News Websites https://ift.tt/3wpnRfG
via IFTTT

Post a Comment