రాజ్యసభలో హోరెత్తిన ప్రత్యేక హోదా నినాదాలు.. https://ift.tt/eA8V8J

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఏపీ ప్రత్యేక హోదా అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. వైసీపీ ఎంపీలు ఏకంగా వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. తక్షణం ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరపాలన్నారు. రూల్ 267కింద, మిగతా అంశాలన్నీ పక్కనపెట్టి అత్యంత ప్రాధాన్యతా అంశం కింద ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యసభచైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపడతామని, వైసీపీ ఇచ్చిన నోటీసుకి స్పందిస్తామని […]

from Indian News Websites https://ift.tt/3wQpUtA
via IFTTT

Post a Comment