సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై రాష్ట్ర, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో కొంతమంది న్యాయ నిపుణులు ఆయనకి పూర్తి మద్దతునివ్వగా, మరికొందరు జగన్ కి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సమాచార చట్టం మాజీ కమిషనర్, బెన్నెట్ లా యూనివర్శిటీ డీన్ మాడభూషి శ్రీధర్ కూడా జగన్ కి తన మద్దతు తెలిపారు. మాడభూషి శ్రీధర్.. రామోజీ రావుకి కూడా చాలా దగ్గరి వ్యక్తి కావడం విశేషం. ఈనాడు […]
from Indian News Websites https://ift.tt/2T6wJ8J
via IFTTT
Post a Comment
Post a Comment